బంధు సంపూర్ణం

Published: Tuesday September 28, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం హయత్ నగర్ అఖిలపక్షం ఆధ్వర్యంలో డిపో ముందు బందు నిర్వహించారు. భారత్ బంద్ లో భాగంగా కాంగ్రెస్ సిపిఎం సిపిఐ తెలుగుదేశం కలిసి  సోమవారం ఉదయం 5:00 లకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హయత్ నగర్ డిపో ముందు బైటాయియించి ఆందోళన నిర్వహిస్తున్న కాంగ్రేస్ పార్టీ యువనాయకులు చిలుక మధుసుధన్ రెడ్డి మాట్లాడుతూ. పెరుగుతున్న ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా అఖిలపక్ష ఆందోళనకు నడుం బిగించాయి డిపోల ముందు రాస్తారోకోలు నిర్వహించారు పోలీసులు అడ్డుకొని  నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి మీర్ పెట్ పోలీస్ స్టేషన్ కి పోలీసులు తరలించారు.