మధిరలో పలు కుటుంబాలను పరామర్శించిన ఎంపీ నామ జెడ్పి చైర్మన్ లింగాల
Published: Friday November 11, 2022
మధిర నవంబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి గురువారం నాడు పలు కుటుంబాలను పరామర్శించిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరావు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ వీరిద్దరూ కలిసి కుటుంబాలను పరామర్శించిన నాయకులుఇటీవల మధిర ప్రముఖ వ్యాపారవేత్త కోనా జగదీష్. నాన్న కోనా సుబ్బారావు మరణించడంతో కుటుంబాన్ని వార్డ్ కౌన్సిలర్ వంకాయలపాటి నాగేశ్వరరావు బాబు వారి కుటుంబాన్ని మధు కిరాణాచారిగుడ్ల ప్రసాద్ రావు వారి యోగక్షేపాలు పార్లమెంట్ సభ్యులుు నామ నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మీరుకలిిస వారిి కుటుంబాలకు సానుభూతి తెలిపిన నాయకులు వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి మేముు అన్నదండగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి కుటుంబానికి మంచికి మారుపేరు వారి కుటుంబాలు ప్రజలతో సంబంధాలుు ప్రజా సేవ చేస్తూ ఉంటారని వారుు తెలిపార ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, మధిర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు,కనుమూరు వెంకటేశ్వరరావు,అరిగే శ్రీనివాసరావు సొసైైటీ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ బి వి ఆర్ కపిల్వాయి జగన్మోహన్రావు, హరీష్, వార్డు కౌన్సిలర్ అప్పారావు, జిల్లపల్లి బాబురావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు
Share this on your social network: