ఇబ్రహీంపట్నం పిబ్రవరి తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి *ఆరుట్ల వేణు గోపాల స్వామి జాతర ఉత్వహలో పాల్

Published: Tuesday February 07, 2023

మంచాల మండలం అరుట్ల గ్రామంలో జరిగిన వేణు గోపాల స్వామి జాతర సందర్భంగా వేణు గోపాల స్వామి రథోత్సవంలో పాల్గొని వేణు గోపాల స్వామికి ప్రత్యేక పూజలు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించాలని వేణు గోపాలస్వామిని కోరుకున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో
1.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్2.ఇబ్రహీంపట్నం మండలం యువజన విభాగం నాయకుడుగోరెంకాల నందకుమార్
3.తాళ్ల ప్రభాకర్ గౌడ్4.సుంకరి. దానయ్య గౌడ్
తదితరులు పాల్గొన్నారు..