పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Published: Friday September 30, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పరిధిలోని నందివనపర్తి గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పదవ తరగతి 1992-93 బ్యాచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంది వనపర్తి విద్యార్థులు  పద్మావతి కాన్ఫరెన్స్ హాల్ యందు.. వారి యొక్క గురువులను సన్మానించుకున్నారు చిన్ననాటి జ్ఞాపకాలను..  మధుర స్మృతులను. ఒకరికొకరు పంచుకొని ఆనందాన్ని పంచుకున్నారు.. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు బాబురావు , ప్రతాపరెడ్డి ఆంజనేయులు గారు, ఫక్రుద్దీన్ నారాయణరెడ్డి , వెంకటేశ్వరరావు , మరియు విద్యార్థులు పాల్గొన్నారు*.