ఈటెల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఖమ్మం నాయకులు..
Published: Wednesday October 27, 2021
పాలేరు అక్టోబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి : హుజురాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఖమ్మం జిల్లా జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్, మున్నా రవి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ప్రజల గుండెల్లో మమేకమై ఉన్న ఈటెల రాజేందర్ గారిని కాదని ఏ ఒక్కరూ ఇతర పార్టీలకు ఓటు వేయడం జరగదు అన్నారు బీజేవైఎం నాయకులు అనంత ఉపేందర్ గౌడ్, యువ మోర్చా నాయకులు బోడేపూడి రాజా బిజెపి నాయకులు మోతుకూరి శ్రీనివాసరావు, తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు
Share this on your social network: