*సాగు భూముల సాధనకై 22న సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే చలో కలెక్టరేట్ ఈ కార్యక్రమాన్ని జయప్

Published: Wednesday September 21, 2022

ఈ సందర్భంగా  వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి  జిల్లా అధ్యక్షులు పి అంజయ్య మాట్లాడుతూ   తరతరాలుగా సాగు చేస్తున్నా  సింగారం  తాటిపర్తి కుర్మిద్ద  నంది వనపర్తి   గ్రామాల రక్షిత  కౌలుదారులకు  పట్టాలు ఇవ్వాలని . 18 సంవత్సరాల నుండి సాగిస్తున్న  తమ్మలోనిగూడెం  గ్రామ పేదలకు పట్టాలు ఇవ్వాలని . వెట్టి నుంచి విముక్తి ఐన బాండెడ్ లేబర్ కు  ధరణిలో వచ్చిన మార్పుల వాల్ల ఇప్పటికి. పూర్తిగా రానివి గ్రామాలు (యాచారం  మొగుళ్ళు పంపు గున్ గల్  ధర్మన్న గూడెం  నల్లవెల్లి 10. మంది  సింగారం 5 మందికి  రాలేదు. ధర్మన్న గూడా గ్రామంలో  30 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు వారికీ పట్టాలు ఇయ్యాలి తదితర సమస్యల పరిష్కారానికై 22 న జరిగే కలెక్టర్ ఈ కార్యక్రమంలో  అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరు.