*సాగు భూముల సాధనకై 22న సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే చలో కలెక్టరేట్ ఈ కార్యక్రమాన్ని జయప్
Published: Wednesday September 21, 2022
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అంజయ్య మాట్లాడుతూ తరతరాలుగా సాగు చేస్తున్నా సింగారం తాటిపర్తి కుర్మిద్ద నంది వనపర్తి గ్రామాల రక్షిత కౌలుదారులకు పట్టాలు ఇవ్వాలని . 18 సంవత్సరాల నుండి సాగిస్తున్న తమ్మలోనిగూడెం గ్రామ పేదలకు పట్టాలు ఇవ్వాలని . వెట్టి నుంచి విముక్తి ఐన బాండెడ్ లేబర్ కు ధరణిలో వచ్చిన మార్పుల వాల్ల ఇప్పటికి. పూర్తిగా రానివి గ్రామాలు (యాచారం మొగుళ్ళు పంపు గున్ గల్ ధర్మన్న గూడెం నల్లవెల్లి 10. మంది సింగారం 5 మందికి రాలేదు. ధర్మన్న గూడా గ్రామంలో 30 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు వారికీ పట్టాలు ఇయ్యాలి తదితర సమస్యల పరిష్కారానికై 22 న జరిగే కలెక్టర్ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరు.
Share this on your social network: