వికలాంగులకు ఉచిత బస్ పాసుల క్యాంప్ నిర్వహణ

Published: Tuesday August 23, 2022

సోమవారం రోజున వికలాంగుల హక్కుల జాతీయ వేదిక   (ఎన్ పి ఆర్ డి) అధ్వర్యంలో అబ్దుల్లా పూర్ మొట్టు మండలం కవాడిపల్లి గ్రామంలో  వికలాంగులకు ఉచిత బస్సు పాసుల క్యాంపు జిల్లా అధ్యక్ష. కార్యదర్శి కోశాదికారి అశాన్న భుజంగరెడ్డి జేర్కోని రాజు దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్ వేయించడం జరిగింది ఈ క్యాంపు గ్రామ అధ్యక్షుడు సురపల్లి భద్రయ్య అధ్యక్షతన జరిగింది హైదరాబాదు 2 డిపో నుండి జి.య.స్ రెడ్డి  హజరై మాట్లాడుతూ గ్రామంలో ఉన్న వికలాంగులు అందరూ ‌వినయెగించుకోవాలని కోరారు అందుకే  ఎన్ పి ఆర్ డి అధ్వర్యంలో వికలాంగులకు గ్రామ గ్రామ గ్రామణ వికలాంగుల క్యాంపు ఎర్పాటు చెస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కందాడి ఎట్ట రెడ్డి సామల కళామ్మ కుంట నిలామ్మ బోమ్మకంటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.