రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి.

Published: Friday February 12, 2021

మధిర, ఫిబ్రవరి 11, ప్రజాపాలన: మండల పరిధిలోని దెందుకూరు సమీపంలో గుర్తుతెలియని ట్రైన్ కింద పడి వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇతను నేపాలి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Attachments are