దుర్గమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన జువ్వాడి నర్సింగరావు
Published: Monday October 11, 2021
కోరుట్ల, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణం లోని మార్కండేయ ఆలయంలో శరన్నవరాత్రోత్సవాల్లొ భాగంగ కోటి నవదుర్గ ఆలయం వద్ద కొలువు తీరిన అమ్మవారు దుర్గమాతకి కోరుట్ల నియెజకవర్గ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Share this on your social network: