నవరాత్రి ఉత్సవాలగా సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర

Published: Monday October 03, 2022
నవాబ్ పేట: (ప్రజాపాలన పదినిమిది) అక్టోబర్.2 )మండల పరిధిలో కాకర్లపాడు గ్రామం  పర్వతాపూర్ మైసమ్మ  గుడిలో  నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరియు దసరా  పండుగ  దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మ వారికి జడ్చర్ల కాంసెన్సీ    మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ , దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా  మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్  మాట్లాడుతూ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు, ప్రజలంతా కూడా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు  ఈ కార్యక్రమంలో  ఆలయ కమిటీ చైర్మన్ పాశం గోపాల్,    కాంగ్రెస్  పార్టీ నాయకులు బంగ్లా రవి, కోట్ల రాజేష్ . హజార్ , నవబుపేట్ మండల్ కాంగ్రెస్ కార్యకర్తలు సత్యమన్న అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,