ఆవుల నాగార్జున రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారా

Published: Saturday December 24, 2022

 

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన ఆవుల నాగార్జున్ రెడ్డి కుమారుడు సాయి కిరణ్ రెడ్డి ఇటీవల కొన్ని రోజుల క్రితం ప్రమాదపు శాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత పిఎస్సిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు ,వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మరియు లక్ష్మీనారాయణ రెడ్డి ,బూర్గంపాడు మండల ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణారెడ్డి ,బాలాజీ ,వారాల వేణు, సాయిబాబా శంకర్ రెడ్డి ,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన ఆవుల నాగార్జున్ రెడ్డి కుమారుడు సాయి కిరణ్ రెడ్డి ఇటీవల కొన్ని రోజుల క్రితం ప్రమాదపు శాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు . ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత పిఎస్సిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు ,వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మరియు లక్ష్మీనారాయణ రెడ్డి ,బూర్గంపాడు మండల ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణారెడ్డి ,బాలాజీ ,వారాల వేణు, సాయిబాబా శంకర్ రెడ్డి ,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.