ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

Published: Friday March 05, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని గురునాద్ పల్లి,వేములకొండ గ్రామాలలోని మూసి పరివాహక ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా బుధవారం రాత్రి ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడులు నిర్వహించి 6 ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్ గౌడ్ తెలిపారు.