శ్రీ మృత్యుంజయ స్వామిదేవస్థానం ధ్వజస్తంభం ఉత్సవంమధిర రూరల్ జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి మున
Published: Tuesday January 31, 2023
*మధిర పట్టణంలోని వైరా నదీ* *తీరాన వేంచేసి ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభం స్వామివారి విగ్రహాల ప్రతిష్టఫిబ్రవరి 5వ తేదీన వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆలయ కమిిటీ వారు మాట్లాడుతూూ*దానిలో భాగంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు తెలిపారు.ఫిబ్రవరి 5వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై స్వామిిి తీర్థప్రసాదాలువారు తెలిపారు
Share this on your social network: