ముగిసిన రెండు రాష్ట్రాల పౌరాణిక జానపద సాంఘిక చరిత్రాత్మక ఏకపాత్ర పోటీలు
Published: Wednesday March 23, 2022
మధిర మార్చి 22 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారంం నాడు జరిగిన ముగింపు సాంఘిక జానపద పౌరాణిక నాటక ప్రదర్శనలు రిక్రియేషన్ క్లబ్లో శ్రీ సీతారామాంజనేయ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాస్థాయి పౌరాణిక జానపద సాంఘిక చరిత్రాత్మక ఏకపాత్ర పోటీలలో ఆదివారంతో ముగియడంతో సీన్లు విభాగంలో ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామం నివాసి ఫస్ట్ ప్రైజ్ ప్రేమ్ కుమార్ పాతవిభాగంలో ఏకపాత్ర ఫస్ట్ ప్రైజ్ హైదరాబాద్ కె బాపిరాజు. ఉత్తమ నటి డి సరోజినిలు గెలుపొందిన కళాకారులకు పుతుంభాక శ్రీ కృష్ణ ప్రసాద్, గడ్డం సుబ్బారావు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్ బాబుల మెమెంటోలు అందజేసే అభినందలు తెలిపారు.
Share this on your social network: