ఘనంగా వజ్రోత్సవ వేడుకల ముగింపు

Published: Tuesday August 23, 2022

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 22 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్ష కొండ హైస్కూల్లో వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక  కార్యక్రమాలు మరియు వ్యాసరచన ఈ పోటీల్లో దేశభక్తి గీతాలు అలరించారు అనంతరం విజేతలకు మెమోంటన్ అందజేశారు అనంతరం ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ  ప్రతి విద్యార్థిని  విద్యార్థులు దేశభక్తి కలిగి ఉండాలని దేశం కోసం సేవ చేయాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు
గడ్డం శ్రీనివాస్ రెడ్డి మరియు విద్యార్థిని విద్యార్థులు  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.