వధూవరులను ఆశీర్వదించిన మారిశెట్టి వెంకటేశ్వరరావు..
Published: Tuesday November 30, 2021
పాలేరు నవంబర్ 29 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి గ్రామంలో కందికొండ శ్రీనువాసరావు - జానకిసుందరిల కుమారుడు సాయి శ్రీహర్ష - దీపిక ల వివాహ మహోత్సవానికి హాజరై వధూవరులను ఆశ్శీరదించిన మున్నూరు కాపు సంఘం పాలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ మారిశెట్టి వెంకటేశ్వరరావు, నేలకొండపల్లి మండల నాయకులు తోట శ్రీను, కందికొండ శ్రీనువాసరావు, కందికొండ సత్యనారాయణ, బాజా నాగేశ్వరరావు, ఏనుగులు శ్రీనివాసరావు, కందికొండ సరిత, మిట్టపల్లి లక్ష్మీ, తదితరులు పాల్గొని సాయి శ్రీహర్ష - దీపిక లను ఆశ్వీరదించినారు.
Share this on your social network: