దెందుకూరు గ్రామంఫిజియో థెరపి పై అవగాహన కార్యక్రమం

Published: Tuesday November 23, 2021
మధిర నవంబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం దెందుకూరు గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ అవగాహన కార్యక్రమం అం ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున పిహెచ్సి దెందుకూరు వైద్య అధికారులు డా.వెంకటేష్ డా.శశిధర్ ఆధ్వర్యంలో పారామెడికల్ సిబ్బంది కి ఫిజియో థెరపి పై అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం హైద్రాబాద్ నిమ్స్ తరుపున ట్రైనింగ్ సిబ్బంది ట్రైనర్ సంతోష్ మరియు ట్రైనర్ నాగేశ్వరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ అవగాహన కార్యక్రమం సలహాలు సూచనలు సంపూర్ణ ముగా వివరించారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి ఆరోగ్యసిబ్బంది హెచ్స్ సుబ్బలక్ష్మి హెచ్స్ లంకా కొండయ్య హెచ్స్ కాంత లీలా ఎఎన్ఎంలు విజయకుమారి జయమ్మ భారతి వై లక్ష్మి నాగమణి రాజేశ్వరి విజయకుమారి ఆరుణ విజయ సునీల్ రాణి sn రజని అనూష సృజనా ఫార్మసిస్ట్ వీనిలా హెచ్ఎ గుర్రం శ్రీను హెచ్ఎ నాగేశ్వరావు పాల్గొన్నారు.