లక్ష రూపాయల సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను అంద చేసిన ఎం ఎల్ ఏ

Published: Thursday April 01, 2021

బెల్లంపల్లి. మార్చి, 31, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి నియోజకవర్గ తాండూరు మండలం మాదారం టౌన్ షిప్ కు చెందిన సర్వేశ్వరు ఇటీవల అనారోగ్యానికి గురికాగా ఎం ఎల్ ఏ దుర్గం చిన్నయ్య సిపారస్ చేయగా లక్ష రూపాయల చెక్ మంజూరు కాగా బుధవారం నాడు ఎం ఎల్ ఏ విడిది కార్యాలయంలో అందించారు. ఈ కార్యక్రమంలో తాండూరు జడ్ పి టి సి. సాలిగాం బాణయ్య, మునిసిపల్ వైస్ ఛైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలరు శ్రీనివాస్, బెల్లంపల్లి టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.