మైనేని సుజాత మృతదేహానికి నివాళులర్పించిన సిఎల్పీ నేత భట్టి

Published: Tuesday March 14, 2023

 

బోనకల్ ,మార్చి 13 ప్రజా పాలన ప్రతినిధి,:మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ సొసైటీ అధ్యక్షులు మైనేని నారాయణ సతీమణి మైనేని సుజాత ఆదివారం గుండెపోటుతో మరణించగా ఆమె పార్టీవదేహాన్ని మధిర శాసనసభ్యులు సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క సందర్శించి ఆమె మృతదేహానికి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారు వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు, డిసిసి కార్యదర్శి బంధం నాగేశ్వరావు, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, శాస్త్రీ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య భద్రునాయక్, నాయకులు పాల్గొన్నారు.
 
 
 

బోనకల్ ,మార్చి 13 ప్రజా పాలన ప్రతినిధి,:మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ సొసైటీ అధ్యక్షులు మైనేని నారాయణ సతీమణి మైనేని సుజాత ఆదివారం గుండెపోటుతో మరణించగా ఆమె పార్టీవదేహాన్ని మధిర శాసనసభ్యులు సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క సందర్శించి ఆమె మృతదేహానికి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారు వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు, డిసిసి కార్యదర్శి బంధం నాగేశ్వరావు, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, శాస్త్రీ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య భద్రునాయక్, నాయకులు పాల్గొన్నారు.