విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంపీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Published: Friday April 22, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 21 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో శరవణభవాలయం బృహత్ సుబ్రహ్మణ్యేశ్వర ఏక వీరాలయం సుబ్రహ్మణ్యపురం ఆలయం ప్రారంభోత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Share this on your social network: