ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి **బీ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ** బియ్యం పంపిణ
Published: Friday March 03, 2023
ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలో అనారోగ్యంతో ఇటీవల మరణించిన నరకుడు యాదమ్మ మరియు బోసు పల్లి లక్ష్మమ్మ దశదినకర్మకై జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గ్రామ సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి. ఆదేశాల తో 75 కిలోలు చొప్పున బియ్యం వారి ఇరువురి కుటుంబాలకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బూడిద నర్సింహారెడ్డి కోఆప్షన్ సభ్యులు మడుపు గోపాల్ తెరాస నాయకులు జక్కుల జంగయ్య యాదవ్ నల్లోల బుగ్గ రాములు మహేందర్ ఎన్నుజంగారెడ్డి మంత్రి యాదయ్య ఎస్కే షబ్బీర్ బోసుపల్లి హరికృష్ణ అర్జున్ కొంగరి రవితేజ పాల్గొన్నారు.
Share this on your social network: