పినపాక నియోజకవర్గ యువత చూపు రేగాకాంతరావు వైపు మండల యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని. బిఆర్ఎస్ ప

Published: Tuesday November 15, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల లోనీ ముసలి మడుగు  లో జరిగిన సమావేశం లలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువకుల కీలకపాత్ర పోషించాలని , నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రేగా కాంతారావు తోనే సాధ్యమని యువత మొత్తం రేగా కాంతారావు అడుగులు అడుగు వేసి ముందుకు సాగాలని యువతకు మండల అధ్యక్షుడు గొనెల నాని సూచించారు... భూర్గoపహడ్  మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ ,  మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, ముఖ్య అతిథిగా,టీఆర్‌ఎస్‌ పార్టీ బూర్గంపహాడ్ మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని అద్యక్షతన ముసలి మడుగు లో జరిగిన గ్రామ యూత్ కమిటి సమావేశంలో పినపాక  నియోజక యూత్ సభ్యులూ మండల యూత్ అబ్జర్వర్ ఇంచార్జ్ హర్ష నాయుడు పాల్గోన్నారు...ఈ సందర్బంగా ఆయన  మాట్లాడారు. భవిష్యత్ రోజుల్లో రాజకీయాల్లో యువకులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు  పినపాక నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్దిని అందరికి తెలిసేలా  గ్రామాల్లో యువత భాధ్యత తీసుకోవాలన్నారు.   అధ్యక్షుడి గా గొల్ల నవీన్ ను, , జనరల్ సెక్రటరీ గా పాయం రాజు, ఉపాధ్యక్షులు  చర్ప సత్యనారయణ, వాజీద్ అబ్దుల్లా, జాయింట్ సెక్రటరీ లుగా పొరన్ల తిరపతి స్వామీ, రెంటాల సాగర్ లను గ్రామ యువత ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో బూర్గంపహాడ్ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, యూత్ మండల అధ్యక్షులు గోనెల నాని, ప్రధాన కార్యదర్శి యడమ కంటి సుధాకరరెడ్డి  , ఉపాధ్యక్షులు కుందూరు భగవాన్ రెడ్డి, జై చంద్ర, అంతోటి నాగ రాజు మండల యూత్ ప్రచార కార్యదర్శి తోకల సతీష్, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ లక్ష్మీ చైతన్య రెడ్డి, స్థానిక సర్పంచ్ కురసం వేంకట రమణ , సీనియర్ నాయకులు పోడియం నరేందర్ , గ్రామ కమిటీ అధ్యక్షులు తన్నీరు బాల రాజు  మండ