కూలీలకు మజ్జిగప్యాకెట్లు పంపిణీచేసిన మట్టా దయానంద్..

Published: Wednesday June 08, 2022

తల్లాడ, జూన్ 7 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని పాతమిట్టపల్లి గ్రామంలో సోమవారం టిఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఉపాధి హామీ కూలీలను కూలీలకు మజ్జిగ, ఓఆర్ఎస్, మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. కూలీల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు అయిలూరి వెంకటకోటరెడ్డి(బాబు), దుండేటి వీరారెడ్డి, గోపిశెట్టి వెంకటేశ్వరరావు, దిరిశాల నర్సింహారావు, అన్నెం వెంకటేశ్వరెడ్డి, శీలం రాఘవరెడ్డి, శీలం వెంకటేశ్వరెడ్డి, అయిలూరి పిచ్చిరెడ్డి,  శివారెడ్డి, పోతురాజు కోటయ్య,తోటకూరి శేషిగిరిరావు, కలకోడిమ సర్పంచ్ ఆదూరి దాసురావు,లక్ష్మా రెడ్డి, తుమ్మలపల్లి రమేష్, పగడాల లచ్చిరెడ్డి, పొట్టేటి బ్రహ్మారెడ్డి, పాల్గొన్నారు.