ఛత్రపతి శివాజీకి పాలాభిషేకం శంకరపట్నం ఫిబ్రవరి 19 ప్రజాపాలన రిపోర్టర్:
Published: Tuesday February 21, 2023
ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరరుంచునోని ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శంకరపట్నం మండల కేంద్రంలో తాడికల్ పెదమ్మ గుడి నుండి కొత్తగట్టు మత్సగిరింద్ర గుడి వరకు పెద్ద ఎత్తున ర్యాలి కార్యక్రమం యువత నిర్వహించింది. అనంతరం అంబెడ్కర్ చౌరస్తాలో పాలాభిషేకం చేసి పలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కేశవపట్నం ఎంపీటీసీ ఏనుగుల అనిల్ ,సమ్మిరెడ్డి , ఆదర్శ యూత్ అధ్యక్షులు అభిలాష్ బొంగొని, వార్డ్ మెంబర్ ప్రశాంత్ , అజయ్, యువ నాయకుడు చెరుకు శివ, పాశం ప్రవీణ్, సాయి, చోటు, అఖిల్, నవీన్, శ్రీధర్, సాయి ప్రకాష్, హరీష్, విజయ్, ఆనంద్, వంశీ, అక్షయ్, ప్రణయ్, అభి మండలంలోని వివిధ గ్రామాల యూత్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: