జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు సహకారంతో రాయపట్నం అభివృద్ధి

Published: Tuesday April 26, 2022
మధిర ఏప్రిల్ 25 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో రాయపట్నం సోమవారం నాడు ప్రవేశపెట్టినజడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతోగ్రామ సర్పంచ్ నండ్రు సుశీల ఆధ్వర్యంలో హిందూ ఎస్సీ స్మశాన వాటికకరెంటు లైన్ ఏర్పాటు చేయడం జరిగినది సర్పంచ్ మాట్లాడుతూగతంలో కొంతమంది మరణించిన తర్వాత సాయంత్రం రాత్రిపూటా బ్యాటరీ లైట్లతో ముళ్ళకంప మధ్య నడుచుకుంటూ దారి కనపడనీ పరిస్థితుల్లో భూస్థాపన కార్యక్రమాలు చేసినాము ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మశాన వాటికలు బాగు పడ్డాయని పతి స్తంభానికి వీధిలైట్లు రాత్రిపూట వెలుగుతాయి అని గర్వంగా చెబుతున్నాను ఎన్నడూ లేని ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులు ఎన్నో కార్యక్రమాలు చేసినాము ఎస్సీ స్మశాన వాటిక వీధిలైట్లు వేయటం వల్ల గ్రామస్తులు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు మధీర మండల పరిషత్ ఎంపీడీవో ఎంపీపీ యు ఆర్ డి ఓమరియు కరెంటు డిపార్ట్మెంట్ AD AE లైన్మెన్ చొరవతో ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కార్యదర్శి ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్లు సురేష్ వెంకటేశ్వర్లు జాలమ్మ కృష్ణవేణి గారు రవి రేణుక బ్రాహ్మణి నాగేంద్ర సాంబయ్య వెంకటయ్య  కొండయ్య భద్రయ్య గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు