సీజన్ వ్యాధుల గురించి అవగాహన సదస్సు
Published: Monday August 29, 2022
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 28(ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్ష కొండ గ్రామంలో ఆర్.ఎం.పి మరియు పి.ఎం.పి లకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన సదస్సు శ్రీ గణేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ దోమలు తో జాగ్రత్తగా మరియు నిల్వ ఉన్న నీరు శుభ్రపరచుకోవాలి అని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో, బొలిశెట్టి రమేష్, సాగర్, రవి, శంకర్, సుధాకర్, మామిడాల వరప్రసాద్, సెమీ, మరియు ఆర్.ఎం.పి, పి.ఎం.పి, లు పాల్గొన్నారు.
Share this on your social network: