పూర్ణాహుతి చండీయాగం పరిసమాప్తి

Published: Tuesday August 23, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 22 ప్రజాపాలన ప్రతినిధి.

 

సోమవారం రోజున ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్వస్థలమైన ఎలిమినేడు గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించినటువంటి శ్రీశ్రీశ్రీ సహస్ర మహా చండీయాగం చివరి రోజు పూర్ణాహుతితో సంపూర్ణంగా పూర్తి కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై ఎమ్మెల్యే గారిని కలిసి అమ్మవారి ఆశీస్సులను తీసుకున్న తుర్కయంజాల్ మున్సిపాలిటీ తెరాస పార్టీ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నక్క రాధిక శ్రీనివాస్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కొండూరు వెంకటేష్, ఉపాధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి,మాజీ అధ్యక్షుడు దోమలపల్లి మహేందర్,15th వార్డ్ తెరాస పార్టీ అధ్యక్షుడు దోమలపల్లి శివ కుమార్, వేముల భాస్కర్ రెడ్డి, రాజేష్ గౌడ్,నర్సింగ్ రావు, సాదు శ్రీను,క్రాంతి కుమార్,యాదగిరి గౌడ్,బాబు,వెంకట్ గాంధీ,రమణ చారి,సద్దాం,వెంకటాచారి,సురేష్ యాదగిరి,ప్రశాంత్,లక్ష్మణ్ నాయక్ ప్రవీణ్,శివ,అశోక్,శంకర్ నాయక్ కొండల్,వీరేశం, అశోక్, రాఘవ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.