ఇబ్రహీంపట్నం జూలై తేదీ 7 ప్రజాపాలన ప్రతినిధి

Published: Friday July 08, 2022

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా గురువారం ఉదయం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ప్రత్యేక శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి  రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొండ్రు ప్రవీణ్, మెరుగు రమేష్ రెడ్డి, కిరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.