కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి: జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు*మధిర
Published: Friday January 20, 2023
రూరల్ జనవరి 19 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిమాటూరు గ్రామంలో గురువారంనాడు రెండో విడత కంటిి వెలుగున కార్యక్రమాలు చేసుకోవాలని జిల్లాా పరిషత్ లింగాల కమల్ రాజ్ ఈ కార్యక్రమానికి హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూతెలంగాణ ప్రభుత్వం రెండో విడత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈరోజు
మండల పరిధిలోని మాటూరు గ్రామంలో సర్పంచ్ మెయిన్ శెట్టి లీలావతి తో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాటూరుపేట పిహెచ్సి డాక్టర్ వెంకటేష్, ఎంపీపీ మొండెం లలిత, వెంకన్న ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు
Share this on your social network: