ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి *ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు స్
Published: Thursday January 19, 2023
*విద్యార్థులకు శుభవార్త* ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలోని *పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ( ఆల్ ఇన్ వన్) స్టడీ మెటీరియల్ అతి త్వరలో అందజేయనున్న విద్యావంతుడు & విద్యాభిమాని, సరస్వతీ పుత్రుడు, టీపీసీసీ సభ్యులు ,ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పదవ తరగతి తెలుగు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం విద్యా శాఖ వారు 11/01/2023 రోజున విడుదల చేసిన నూతన పరీక్ష విధానానికి అనుగుణంగా స్టడీ మెటీరియల్ ను అతి త్వరలో అందజేయనున్నారు, నోట్:- కావున నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరూ ఎవరు కూడా స్టడీ మెటీరియల్ను కొనుక్కోవద్దని తెలియజేస్తున్నారు.
Share this on your social network: