మైలవరపు పుల్లారావు జ్ఞాపకార్థం" ఆర్కే ఫౌండేషన్ అనాధాశ్రమం నందు అన్నదాన వితరణ
Published: Saturday May 21, 2022
మధిర మే 20 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో శుక్రవారం నాడు
ఆర్కే ఫౌండేషన్ రెడ్డి గార్డెన్అనాధాశ్రమంలో వృద్దులు, వికలాంగులు, మతిస్థిమితం లేని, అభాగ్యులకు, మైలవరపు పుల్లారావు జ్ఞాపకార్థం వారి సతీమణి లక్ష్మీ సుజాత, కుమారుడు జోషిత్ వారి ఆర్థిక సహకారంతో అన్న దానం వితరణ చేసినారుఈ సందర్భంగా పెద్దలు ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహ అధ్యక్షులు పల్లపోతు ప్రసాద రావు లహ మాట్లాడుతూ వృద్ధులకు అభాగ్యులకు పిడికెడు అన్నం పెట్టి వారిని సంతృప్తి పరచటంలో ఉన్న సంతోషం విలువ కట్టలేనిదని తెలిపారు ఈ కార్యక్రమంలో మిరియాల కాశీ విశ్వేశ్వర రావు, వందనపు శ్రీనివాసరావు, షేక్ జాంగిర్ చల్లా సత్యనారాయణ దాచేపల్లి రాము, మరియు సిబ్బంది నిర్వాహకులు రామకృష్ణ పాల్గొన్నారు
Share this on your social network: