ఉచిత భోజన కరేక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజాయ్ కుమార్

Published: Thursday May 13, 2021
జగిత్యాల, మే 12 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆవరణలో చాగణం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ మరియు గౌరీ శంకర్ ఇన్ ఫ్రా బిల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2 భి.హెచ్.కె జగిత్యాల  ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రిలో పేషెంట్ తరపున సహాయకులకు ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సుదక్షిణదేవి ఆర్ఎంఓ రామకృష్ణ వొళ్ళెం మల్లేశం యూత్ నాయకులు కూతురు శేఖర్ ఆసుపత్రి సిబ్బంది గౌరీ శంకర్ ఇన్ ఫ్రా బిల్డ్ ఇండియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.