అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం పథకాలు అందుతున్నాయి. .. బిఅరెస్ మంచిర్యాల నియోజకవర్గ యువనా

Published: Wednesday February 01, 2023
లక్షటిపెట్, జనవరి 31, ప్రజాపాలన: 
 
అర్హులైన ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమం పథకాలు అందుతున్నాయని  మంచిర్యాల బిఆర్ఎస్ నియోజకవర్గ యువనాయకులు నడిపెళ్లి విజిత్ రావు అన్నారు. మంగళవారం  
మండలంలోని అంకత్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శాంతపూర్ లో  ఆ గ్రామ  బిఅరెస్ నాయకులతో కలిసి గడపగడపకు తిరికి ప్రభుత్వం అందిస్తున్న కల్యాణాలక్మి,  సాది ముబారక్,  ఆసరా లాంటి ఫెన్షన్ లు అరుహులైనవారికి అందుతున్నాయ ఇంకేమైనా సమస్యలున్నాయ అని అడిగి తెలుసుకున్నారు . ఈసందర్భంగా తన దృష్టికి వచ్చిన  పలు సమస్యలు అప్పుడే అధికారులతో మాట్లాడి పరిష్కారం చేశారు. మరి కొన్ని చేస్తామని స్థానికులకు చెప్పారు. ఈ  కార్యక్రమంలో గ్రామ సర్పంచి గనవేని శైలేజ సుధాకర్, వార్డు సభ్యులు సాతరాజి నవీన్ , కలల లత , బిఅరెస్ నాయకులు  లింగంపెళ్లి వెంకటేష్,  మాజీ సర్పంచ్ రాజగౌడ్,  పెరుక శ్రీనివాస్ ,అవునూరి సత్తయ్య,   అవునూరి లింగయ్య,  కుష్ణపెళ్లి రాజయ్య,  తదితరులు పాల్గొన్నారు.