ఇందూరి పోచమ్మ ఆలయ నూతన కమిటీ ఎన్నిక.

Published: Thursday September 16, 2021
కొడిమ్యాల సెప్టెంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : కొడిమ్యాల మండల కేంద్రంలోని ఇందూరు పోచమ్మ ఆలయ నూతన కమిటీ గ్రామ ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడు అంకం జనార్ధన్, అధ్యక్షుడు గడ్డమీది గంగయ్య, ఉపాధ్యక్షులుగా కొత్తూరి స్వామి, పిల్లి మల్లయ్య, గుర్రం లక్ష్మణ్ గౌడ్, కోశాధికారి మిట్టపెల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి నాగరాజు రవీందర్, సహాయ కార్యదర్శి రాపర్తి సత్యం, పాలకుర్తి శ్రీనివాస్, ఇన్ రెడ్డి మైపాల్, సలహాదారులుగా కాసారపు తిరుపతి, వేములవాడ కుమార్, కంచర్ల రామస్వామి, జమల్ పూరి శ్రీనివాస్, కొప్పుల లక్ష్మీనరసయ్య లను ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.