ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీ

Published: Thursday March 04, 2021

జన్నారం మార్చ్ 3 ప్రజా పాలన: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జన్నారం  డివిజన్ ఫారెస్ట్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ డి ఓ మాధవరావు మాట్లాడుతూ వన్యప్రాణులను సౌ రక్షించాలని అన్ని ప్రాణుల పట్ల ప్రేమ దయ  చూపాలన్నారు. ఈ ర్యాలీ లో  ఎఫ్ ఆర్ ఓ వెంకటేశ్వరరావు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.