ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 26ప్రజాపాలన ప్రతినిధి * 28న సదర్ ఉత్సవాలను జయప్రదం చేయండి*

Published: Thursday October 27, 2022
ఈ నెల 28/10/2022 శుక్రవారం రోజున సాయంత్రం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం తాళ్లపల్లి గూడా లో  జరిగే సదర్ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు & నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ని ఆహ్వానించిన తాళ్లపల్లి గూడా యాదవ యువజన సంఘం సభ్యులు  ఈ కార్యక్రమంలో  ఎం ఎన్ ఆర్ యువసేన నాయకులు సింఘు మధుకర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.