పల్లపోతు గురునాథం కి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Published: Tuesday May 31, 2022
మధిర మే 30   ప్రజా పాలన ప్రతినిధి ఆదివారం నాడుమధిర పట్టణం లో అందరికీ సుపరిచితులు ప్రముఖ వ్యాపారవేత్త *పల్లపోతు గురునాథం*  ప్రథమ వర్ధంతి సందర్భంగా  మధిర మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు పల్లపోతు గురునాథం  చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ *రంగా హనుమంతరావు*  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిర్యాల వెంకటరమణ గుప్తా* మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు* మండల సేవాదళ్ అధ్యక్షుడు *అదురీ శ్రీను* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు *షేక్ జహంగీర్* బిసి సెల్ అధ్యక్షులు *బిట్ర ఉద్దండయ్య,* కాంగ్రెస్ నాయకులు *తలుపులవెంకటేశ్వర్లు,బండారినరసింహారావు,డేవిడ్, రామారావు,మైలవరపు చక్రి, జమిల్ పాషా* మొదలగు వారు పాల్గొన్నారు