చీమలపాడు సూఫీ బాబా గారికి రాజకీయ ప్రముఖులు అభిమానులు

Published: Saturday December 11, 2021
మధిర డిసెంబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధి నియోజకవర్గ రాజకీయ నాయకులు ప్రముఖులు అభిమానులు నిరాడంబరుడు, అనన్యసామాన్యుడు, లౌకికవాది, చీమలపాడు బాబా గా ప్రజల మనసుల్లో నిలిచి పోయిన సూఫీ మహాత్మఅతాఉల్లా షరీఫ్ షా ఖాదిరీ బాబా అకాల మరణం లక్షలాది మంది భక్తులకు తీరని లోటు. మానవసమాజ ప్రస్థానంలో "మహా ప్రవక్తల బోధనలను, ఆశయాల సారాంశాన్ని దైవ కార్యంగా భావించి, మానవ జన్మకు సంపూర్ణ నిర్వచనాన్ని చూపుతూ సర్వ జనావళికి అంకితమైన మహా గురువులలో ఒకరిగా చీమలపాడు బాబా గారు ఉద్యమించారు. ప్రేమ, శాంతి, దయ, లౌకికతత్వం, సహజీవనతత్వ ప్రభోదకులుగా పరమోత కృష్టమైన మానవాభ్యుదయాన్ని కాంక్షిస్తూసమాజానికి అంకితమయ్యారుసకల దర్మాల సారాన్ని ప్రోది చేసుకున్న సంప్రదాయమే "సూఫీ బాబా తత్వం". దీనిని తూ.చా.తప్పకుండా నియమ నిబద్ధతలతో ఆకళింపు చేసుకున్న మహనీయులుభారత దేశంలోని సూఫీ మహనీయులలోని ఒకకరిగా సూఫీ మహాత్మఅతూఉల్లా షరీఫ్ షా ఖాదిరీ బాబా ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలచి పేరు ప్రఖ్యాతులు గడించారు. వారు ప్రభోదించిన అన్యమత సూఫీ తత్వాన్ని, ఆశయాలను, సిద్దాo తాలని, సమైఖ్యతా భావాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని కోరుకుంటూ, వారి కుమారులకు కుటుంభసభ్యులకు', నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్త.బాబా గారి పవిత్ర ఆత్మకుఅల్లా శాంతి చేకూర్చాలని ప్రార్ధిస్తున్నాన మీ శిష్యుడు మొండితోక సుధకర్ రావు మాజీ శివాలయం చైర్మన్ శ్రీనివాసరావు కృష్ణ ప్రసాద్ చెరుకూరి నాగార్జున కె వెంకటేశ్వరరావు వాసిరెడ్డి రామనాథం రావూరు శ్రీనివాస్ కిషోర్ ముఖ్య నాగేశ్వరావు ధనశెట్టి శ్రీనివాస్ ఎస్ వెంకటేశ్వరరావు నరేష్ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు గడ్డం శ్రీనివాస్ గడ్డం సుబ్బారావు బెజవాడ రవి ఎమ్మెల్యే బట్టి విక్రమార్క మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరావు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మల్లాది వాసు మున్సిపల్ చైర్మన్ జయకర్ లత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు రావూరు శ్రీనివాస్ రంగా హనుమంతరావుచావా వేణు బొగ్గుల భాస్కర్ రెడ్డి రెడ్డి లక్ష్మారెడ్డి విలేకర్ జీవి టీవీ  నాగరాజు సాక్షి వినోద్ గణేష్ సుదీర్ రాజేష్ బాలు నార్ల శ్రీనివాస్ దారా బాలరాజు మల్లాది హనుమంతరావు పేరు పేరున రాజకీయ నాయకులు ప్రముఖులు విద్యా సంస్థ అధినేతలు మధిర నియోజవర్గ ప్రజలు మున్సిపాలిటీ ప్రజలు ప్రముఖులు అభిమానులు బాబా గారికి కివారి ఆత్మకు శాంతి కావాలని కోరుతున్నారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారు ఎక్కడున్నా ప్రజల కోసం క్షేమం కొరకు ప్రార్థించే మనసు బాబా అని అని ప్రార్థిస్తూ కోరుకుంటున్నారు అనంతరం బాబా ప్రార్థన మందిరం దగ్గర కృష్ణ ప్రసాద్ కి సన్మానం చేశారు అనంతరం కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ బాబా గారు మన మధ్య లోనే ఉన్నారని వారు అక్కడ ఉన్న ప్రజలకు ప్రజల కోసం సేవ చేసే కార్యక్రమంలో భాగంగా ఆయనకు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెబుతున్నారు