నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు

Published: Tuesday July 13, 2021
మెట్ పల్లి, జూలై 12 (ప్రజాపాలన ప్రతినిధి) : ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజీలు ధరలు పెంచిన నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుసేని జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగ్ రావు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు నిరసన కార్యక్రమానికి తరలివెళ్లిన మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి పట్టణ యూత్ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్ యూత్ నాయకులు అరుణ్ డీజే అశోక్ గోనెల రాజేష్ ప్రవీణ్ మహమ్మద్ అవేజ్ హరీష్ కొమ్ముల వెంకట్ రెడ్డి జుబేర్ మదర్ ఖాన్ ముజ్జు జగిత్యాల జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎడ్ల బండ్లతో సైకిల్ తో నిరసన తెలిపారు.