నవ వధువు కి అమ్మా ఫౌండేషన్ ఛైర్మెన్ మల్లు నందిని ఆశీర్వాచనం

Published: Monday March 06, 2023

 

బోనకల్,మార్చి 05 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామానికి చెందిన మరీదు వెంకట నారాయణ- రాజకుమారీల కుమార్తె సౌమ్య శ్రీ పతాన వేడుకకు మధిర శాసనసభ్యులు సిఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క సతీమణి,అమ్మా ఫౌండేషన్ ఛైర్మెన్ మల్లు నందిని విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువును ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు, కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు, మండల ఎస్సీ సెల్ అద్యక్షుడు మారుపల్లి ప్రేమ్ కుమార్, మండల యువజన కాంగ్రెస్ నాయకులు మరీదు వెంకయ్య,మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు భానోత్ శ్రీనివాసరావు,శ్రీపాటి నాగరాజు,మరీదు రోశయ్య, ప్రసాద్,మందా నరసింహారావు గ్రామ నాయకులు తదితరులు హాజరయ్యారు.బోనకల్,మార్చి 05 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామానికి చెందిన మరీదు వెంకట నారాయణ- రాజకుమారీల కుమార్తె సౌమ్య శ్రీ పతాన వేడుకకు మధిర శాసనసభ్యులు సిఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క సతీమణి,అమ్మా ఫౌండేషన్ ఛైర్మెన్ మల్లు నందిని విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువును ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు, కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు, మండల ఎస్సీ సెల్ అద్యక్షుడు మారుపల్లి ప్రేమ్ కుమార్, మండల యువజన కాంగ్రెస్ నాయకులు మరీదు వెంకయ్య,మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు భానోత్ శ్రీనివాసరావు,శ్రీపాటి నాగరాజు,మరీదు రోశయ్య, ప్రసాద్,మందా నరసింహారావు గ్రామ నాయకులు తదితరులు హాజరయ్యారు.