నూతన గృహప్రవేశానికి విచ్చేసిన మల్లు నందిని విక్రమార్క
Published: Tuesday June 14, 2022
మధిర జూన్ 13 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు నూతన గృహ ప్రవేశానికి హాజరైనపల్ల పోతు ప్రసాద రావు, రాజ్య లక్ష్మి నూతన గృహప్రవేశానికి విచ్చేసి అభినందనలు తెలియజేసిన *తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేత మధిర శాసన సభ్యులు "గౌ" శ్రీ మల్లు భట్టివిక్రమార్క సతీమణి శ్రీమతి మల్లు నందిని గారు* అనంతరం పల్లపోతు ప్రసాదరావు దంపతులు నందినివిక్రమార్క
ఘనంగాశాలువాతోసత్కరించారు.ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, పట్టణ అధ్యక్షుడు మిరియాల రమణ గుప్తా,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దారా బాలరాజు, కర్నాటి రామారావు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: