నూతన గృహప్రవేశానికి విచ్చేసిన మల్లు నందిని విక్రమార్క

Published: Tuesday June 14, 2022
మధిర జూన్ 13 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు నూతన గృహ ప్రవేశానికి హాజరైనపల్ల పోతు ప్రసాద రావు, రాజ్య లక్ష్మి  నూతన గృహప్రవేశానికి విచ్చేసి అభినందనలు తెలియజేసిన  *తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేత మధిర శాసన సభ్యులు "గౌ" శ్రీ మల్లు భట్టివిక్రమార్క  సతీమణి శ్రీమతి మల్లు నందిని గారు* అనంతరం పల్లపోతు ప్రసాదరావు దంపతులు నందినివిక్రమార్క 
 ఘనంగాశాలువాతోసత్కరించారు.ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, పట్టణ అధ్యక్షుడు మిరియాల రమణ గుప్తా,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దారా బాలరాజు, కర్నాటి రామారావు తదితరులు పాల్గొన్నారు