ఉత్సాహంతో ఉరకలు కాంగ్రెస్ కార్యకర్తలు

Published: Monday June 28, 2021
బాలపూర్, జూన్ 27, ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ ఆదేశానుసారం గా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పిసిసి పట్టాలు ఇవ్వడంతో ఉత్సాహంగా బాణాసంచారంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.