బంజారాల ఆరాధ్య వన దేవతలకు ప్రత్యేక పూజలు

Published: Wednesday July 20, 2022
మేడిపల్లి, జూలై19 (ప్రజాపాలన ప్రతినిధి) 
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో బంజారాల ఆరాధ్య దేవతలు 7గురు వన దేవతల ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా  మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు దొంతిరి హరి శంకర్ రెడ్డి,అనంతరెడ్డి మరియు బంజారా జంట కార్పొరేషన్ ల కార్పొరేటర్లు డాక్టర్ సుభాష్ నాయక్, భూక్యా సుమన్ నాయక్  పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  బంజారా పెద్దలు రాంకోటి, రాజన్న నాయక్, పూజారి చందులల్, టిక్యానాయక్, మణిరమ్ నాయక్, భద్రు నాయక్, ది. భద్రు నాయక్, సంజీవ్ నాయక్, సోమని, బంజారా మహిళ్ల సోదరులు సోదరి మణులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.