దేవతలను కీంచ పరిచీన నరేష్ దిష్టి బోమ్మ దగ్దం

Published: Tuesday January 03, 2023

ఇబ్రహింపట్నం, జనవరి02(ప్రజాపాలన ప్రతినిధి): మండలం లోని వేములకుర్తి గ్రామంలో హిందువులు  బైరి నరేష్ కఠినంగా శిక్షించాలని  కోరుతు ర్యాలితో వెళ్లి శివాజీ విగ్రహం వద్ద దిష్టి బోమ్మ ను దగ్దం చేశారు నరేష్ ను అరెస్టు చేయటం కాదనీ ఉరి తియ్యవనీ  డిమాండ్ చేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కలియూగా దైవమైన అయ్యప్పస్వామి,విష్ణుముర్తి హిందువులు కోలిచే దేవుడ్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఇలాటి వారిని కఠినంగా శిక్షించాలని మళ్ళీ ఎవరు కూడా ఇలాటి తప్పుడు మాటలు మాట్లాకుండా ఉండేదుకు  నరేష్ కూ విదించే శిక్షనే  గుణపాఠం కావలని కోరారు. ఈ కార్యక్రమంలో సున్నం సత్యం, కోటగిరి ప్రభాకర్,మాలేపు శ్రీనివాస్,ఎడీపెళ్ళీ గంగరెడ్డి, గుజ్జే గంగధర్, అంకతి రాజలింగం,పుప్పాల సాయికుమార్, లోక సురేష్,గుమ్మల గణపతి, పుప్పాల లక్ష్మణ్,రాపర్తి దేవేంధర్, పుప్పాల అశోక్,అప్పని అనిల్ ,కోట రామనుజం యువకులు తదితరులు పాల్గొన్నారు.