నవదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత
Published: Saturday October 01, 2022
జగిత్యాల, సెప్టెంబర్ 30 ( ప్రజాపాలన ప్రతినిధి): నవదుర్గ సేవ సమితి అధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గామాత అమ్మవారిని నవరాత్రోత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత సురేష్ నిర్వహించినారు. వారి వెంట కౌన్సిలర్ అడువాల జ్యోతి లక్ష్మణ్, భవాని దీక్షపరులు, నవదుర్గ సేవ సమితి భక్త బృందం, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: