మధిర మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు స్థానిక
Published: Friday March 03, 2023
మధిర మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు స్థానిక శ్రీ రస్తు కళ్యాణ మండపం నందు నిలుకూరి సత్యనారాయణ కూతురి నిచ్చే తాంబూలం వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి నా ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మాట్లాడుతూ నూతన వధూవరులను వారి కుటుంబం ఆనందం అంటూ నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు
Share this on your social network: