మధిర మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు స్థానిక

Published: Friday March 03, 2023

 మధిర మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు స్థానిక శ్రీ రస్తు కళ్యాణ మండపం నందు నిలుకూరి సత్యనారాయణ  కూతురి నిచ్చే తాంబూలం వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను  ఆశీర్వదించి నా ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత మాట్లాడుతూ నూతన వధూవరులను వారి కుటుంబం ఆనందం అంటూ నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు