ఆలయంలో హూండిని ఎత్తుకెల్లిన దొంగలు
Published: Monday January 24, 2022
జన్నారం రూరల్ జనవరి 23 ప్రజాపాలన: మండలలోని చింతలపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయములో బక్తులు కానుకలు సమర్పించుకునే హూండిని శనివారం రాత్రి దొంగలు ఎత్తుకెల్లినట్లు ఆ గ్రామ ప్రజలు తెలిపారు. ఈవిషయంపై పిర్యాదు స్వీకరించిన ఎస్సై పి, సతీష్ కెసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తుమన్నాట్లు తెలిపారు. అదేవిధంగా హనుమాన్ దేవాలయములో ఉన్న హూండిని ఎత్తుకెల్లిన దోంగలను గుర్తించి శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Share this on your social network: