ఆలయంలో హూండిని ఎత్తుకెల్లిన దొంగలు

Published: Monday January 24, 2022
జన్నారం రూరల్ జనవరి 23 ప్రజాపాలన: మండలలోని చింతలపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయములో బక్తులు కానుకలు సమర్పించుకునే హూండిని శనివారం రాత్రి దొంగలు ఎత్తుకెల్లినట్లు ఆ గ్రామ ప్రజలు తెలిపారు. ఈవిషయంపై పిర్యాదు స్వీకరించిన ఎస్సై పి, సతీష్ కెసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తుమన్నాట్లు తెలిపారు. అదేవిధంగా  హనుమాన్ దేవాలయములో ఉన్న హూండిని  ఎత్తుకెల్లిన దోంగలను గుర్తించి శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.