మార్కండేయ దేవాలయంలో ప్రసాద వితరణ
Published: Friday August 26, 2022
బెల్లంపల్లి, ఆగస్టు 25, ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలోని శివభక్త మార్కండేయ దేవాలయంలో మాస శివ రాత్రి సందర్బంగా గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించి పద్మశాలి భవన్ లో భక్తుల విరాళాలతో అన్న ప్రసాదంవితరణ నిర్వహించామని ఆ సంఘం నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమం లో పద్మశాలి సంఘం నాయకులు శ్రీ వొడ్నాలా రాజేశం, ఏళ్ళ శ్రీనివాస్, చిప్ప అజయ్, క్యాతం మహేందర్, సామల సత్యనారాయణ, చిదురాల భావనరుషి, నరిమెట్ల సదాశివామ్, మంతెన భాస్కర్ , నందిని శ్రీనివాస్, తాటికొండ సత్యనారాయణ, సుంకే లచ్చన్న, రాజశేఖర్, వొడ్నాలా గౌతమ్, మురళి కృష్ణ , కొలిపాక శ్రీనివాస్, మహిళా భక్తురాల్లు,పాల్గొన్నారు.
Share this on your social network: