మార్కండేయ దేవాలయంలో ప్రసాద వితరణ

Published: Friday August 26, 2022
బెల్లంపల్లి, ఆగస్టు 25, ప్రజాపాలన  ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలోని  శివభక్త మార్కండేయ దేవాలయంలో మాస శివ రాత్రి సందర్బంగా గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించి పద్మశాలి భవన్ లో భక్తుల విరాళాలతో  అన్న ప్రసాదంవితరణ నిర్వహించామని ఆ సంఘం నాయకులు తెలిపారు. 
ఈ కార్యక్రమం లో పద్మశాలి సంఘం నాయకులు శ్రీ వొడ్నాలా రాజేశం,   ఏళ్ళ శ్రీనివాస్,  చిప్ప అజయ్, క్యాతం మహేందర్, సామల సత్యనారాయణ, చిదురాల భావనరుషి, నరిమెట్ల సదాశివామ్,  మంతెన భాస్కర్ ,  నందిని శ్రీనివాస్,  తాటికొండ సత్యనారాయణ, సుంకే లచ్చన్న,  రాజశేఖర్,  వొడ్నాలా గౌతమ్, మురళి కృష్ణ , కొలిపాక శ్రీనివాస్, మహిళా భక్తురాల్లు,పాల్గొన్నారు.