మండలంలో 66 మందికి కరోనా పాజిటివ్
Published: Tuesday May 04, 2021
వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి మండలంలోని వేములకొండ, వర్కట్ పల్లి, వలిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో సోమవారం 234 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 66 మందికి పాజిటివ్ నిర్దారణ అయిందని, వారికి కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలు తెలిపి, వారిని హోమ్ క్వారెంటైన్ చేశామని డాక్టర్ సుమన్ కళ్యాణ్ తెలిపారు.
Share this on your social network: