వడ్డమోని ఇందిరమ్మకు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
Published: Monday July 18, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 17 ప్రజాపాలన ప్రతినిధి.
యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన వడ్డెమోని ఇంద్రమ్మ కి ముఖ్యమంత్రి సహాయనిది నుండి 60,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంజూరు చేయించి తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో యాచారం మండలం అధ్యక్ష కార్యదర్శులు కర్నాటి రమేష్, ప్రధాన కార్యదర్శి పాచ్చ భాషా, మేడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేష్, మాజీ సర్పంచ్ బోడ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: